- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > ఆర్టికల్ 3 వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం: మాజీమంత్రి షబ్బీర్ అలీ
ఆర్టికల్ 3 వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం: మాజీమంత్రి షబ్బీర్ అలీ
by Disha Web Desk 19 |
X
దిశ, భిక్కనూరు: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం భిక్కనూరు మండలం తిప్పాపూర్, రామేశ్వర్ పల్లి గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని.. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ను ప్రత్యేకంగా గౌరవించింది.. ఒక్క కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు భారతదేశంలో సంపూర్ణంగా అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాల్లో పాలన కొనసాగాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని దారదత్తం చేశాడన్నారు.
Next Story