- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలి : కలెక్టర్ జితేష్ వి పాటిల్
క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలి : కలెక్టర్ జితేష్ వి పాటిల్
by Shiva |
![క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలి : కలెక్టర్ జితేష్ వి పాటిల్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలి : కలెక్టర్ జితేష్ వి పాటిల్](https://www.dishadaily.com/h-upload/2023/05/23/217774-4.webp)
X
దిశ, కామారెడ్డి రూరల్ : జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... క్రీడాకారులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. గెలుపు, ఓటములను రెండింటినీ సమానంగా స్వీకరించాలని తెలిపారు. నేటి ఓటమి రేపటి గెలుపు నకు నాంది పలుకుతోందని హితవు పలికారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సీనియర్ సిటిజన్ ఫోరంలో టేబుల్ టెన్నిస్ క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఎస్.జీ.ఎఫ్ కార్యదర్శి రసూల్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story