- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రియాంక గాంధీ సభ లో స్వల్ప మార్పులు
by Kalyani |
X
దిశ, కామారెడ్డి : ప్రియాంక గాంధీ సభలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగాల్సిన ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ లో మార్పులు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. బహిరంగ సభ కాకుండా దానిని రోడ్ షో, కార్నర్ మీటింగ్ గా మార్చినట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్, ఇందిరా గాంధీ విగ్రహం నుండి రోడ్ షో ప్రారంభమై సిరిసిల్ల రోడ్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి జయప్రకాష్ నారాయణ విగ్రహం, సుభాష్ రోడ్ లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు మాట్లాడతారన్నారు.
Next Story