- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నాంపల్లి అగ్ని ప్రమాదం.. ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్లోని కెమికల్ గో డౌన్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోగా మొత్తం తొమ్మిది మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి సీఎం తెలుసుకున్నారు. వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Next Story