- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చివరి గింజ వరకూ కొంటాం
by Naveena |

X
దిశ, నిడమనూరు : రాజన్న గూడెం గ్రామంలో వెనిగండ్ల పిఏసిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చివరి గింజ వరకు కొనుగోలుచివరి గింజ వరకూ కొంటాం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం ,పి ఏ సి ఎస్ చైర్మన్ కే, వి రామారావు,,టి పి సి సి డెలికేట్ సభ్యుడు ముంగి శివ మారయ్య, పోలె డేవిడ్,నందికొండ మట్టారెడ్డి, పున్నం చిన్న వీరయ్య, కొండా శ్రీనివాసరెడ్డి, దయాకర్ రెడ్డి,మేరెడ్డి వెంకటరమణ, పగిళ్ల శివ, మరియు అసిస్టెంట్ రిజిస్టార్ మురళి, ఏ ఓ, ముని కృష్ణయ్య,తదితరులు పాల్గొన్నారు
Next Story