- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆవులు తాగడానికి నీళ్లు లేవు సారూ !
by Sumithra |

X
దిశ, రాజాపేట : రాజపేట మండలం నెమల గ్రామానికి చెందిన ఒక రైతు తన బావిలో రెండు ఇంచుల నీరు మాత్రమే ఉన్నాయని, అవి కూడా పోతే ఆవులు తాగడానికి నీటి కరువు వస్తుందని తన ఆవేదనను ఫేస్బుక్, ఇన్స్టా లో షేర్ చేశాడు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకు ట్యాగ్ చేయాలని విన్నవించుకుంటున్నాడు. గంధ మల్ల చెరువు నుండి రాజపేట మండలంలోని బేగంపేట, పొట్టి మరి వాగు నుంచి తుంగతుర్తి నియోజకవర్గం నీరు తరలిస్తున్నారని పక్కనే ఉన్న తన ఊరు చెరువు ఎండిపోయి, బోర్లు ఎండిపోయి, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎదురవుతుందో ఏమో అని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story