- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కొద్దిపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్న దారి
by Mahesh |

X
దిశ, డిండి: మండలం లో నగర దుబ్బ తండా నుంచి తవక్లాపుర్ వెళ్లే రహదారి కొద్దిపాటి వర్షానికే చిత్తడి గా మారుతుంది. దీంతో ఈ దారిలో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ చక్రవర్తి తెలిపారు. ఈ రహదారి గుండా ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు గిల్లలు జారి కింద పడిపోయి గాయాల పాలవుతున్నారన్నారు. అలాగే దారి మధ్యలో ఏర్పడిన గుంతలలో వర్షపు నీరు నిలవడంతో ఆ దారి గుండా ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడుతున్నారని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని, రహదారిని బాగు చేయాలని ఆయన కోరారు.
Next Story