- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 7వ రౌండ్ పూర్తి.. ఐదుగురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ..
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 7వ రౌండ్ పూర్తి.. ఐదుగురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ..
by Aamani |

X
దిశ, నల్లగొండ బ్యూరో : వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 7వ రౌండ్ పూర్తయింది. అందులో మొత్తం 23 641 ఓట్లు. ఐదుగురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుంది. అందులో శ్రీపాల్ రెడ్డి 6045, అలుగుబెల్లి నర్సిరెడ్డి 4826, హర్షవర్ధన్ రెడ్డి 444 4, పూల రవీందర్ 3124, పులి సర్వోత్తమ రెడ్డి 2295 లభించాయి. మరికొద్ది సేపట్లో ఎనిమిదో రౌండ్ కూడా పూర్తి కానుంది. మొదటి ప్రాధాన్యతతో ఓట్లతో ఫలితం తేలదని తేలిపోయింది. కాబట్టి కచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
Next Story