ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో శ్రీపాల్ రెడ్డి ముందంజ

by Aamani |   ( Updated:2025-03-04 14:07:33.0  )
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో శ్రీపాల్ రెడ్డి ముందంజ
X

దిశ, నల్లగొండ బ్యూరో : వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు 10వ రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్ పూర్తయ్యే నాటికి శ్రీపాల్ రెడ్డి 6054, నర్సిరెడ్డి 4842 హర్షవర్ధన్ రెడ్డి 4451, పూల రవీందర్ 3140, సర్వోత్తమ రెడ్డి 2304, సుందర్ రాజు 2055 ఓటు లభించాయి. అయితే మొత్తం 24136 ఓట్లు కాగా చెల్లని ఓట్లు 494, వాల్యూడ్ ఓట్లు 23 641 ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో 19 మంది బరిలో ఉండగా 9 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు.. ఎలిమినేట్ అయినవారిలో లింగిడి వెంకటేశ్వర్లు స్వాతి, సాయన్న, పన్నాల గోపాల్ రెడ్డి, సీహెచ్ చంద్రశేఖర్, కైలాసం, పి పురుషోత్తం రెడ్డి, బంక రాజు, వెంకట రాజయ్య లు ఉన్నారు.



Next Story

Most Viewed