- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎక్సైజ్ కార్యాలయం వద్ద మహనీయులకు అవమానం
by Dishaweb |
X
దిశ, మోత్కూరు: దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎక్సైజ్ కార్యాలయం వద్ద మహనీయులకు ఘోర అవమానం జరిగింది. మహనీయుల చిత్రపటాలను రెండు కుర్చీలో ఏర్పాటు చేసినప్పటికీ ఒక ఫోటో పడిపోయినప్పటికీ పట్టించుకోకుండా కాళ్లకు షూ తోనే ఎక్సైజ్ ఎస్ఐ మహనీయులకు నివాళులర్పించడం తోపాటు కొబ్బరికాయను సమర్పించారు. ఈ విషయమై వివరణను కోరడానికి ప్రయత్నించినప్పటికీ సెల్ ఫోన్ కు సమాధానం లేదు ఇదే విషయమై యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ నవీన్ కుమార్ ను వివరణ కోరగా షూ తోనే కొబ్బరికాయ సమర్పించవచ్చని వివరణ ఇచ్చారు.
Next Story