- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ పార్టీలో విషాదం.. సీనియర్ నేత మృతి
దిశ, నూతనకల్ : నూతనకల్ మండలం సోమ్లాతండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గుగులోతూ (60) గుండెపోటుతో మరణించాడు. గురువారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ గుగులోతు కిస్తూ గుండెపోటుతో అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని మాజీ మంత్రివర్యులు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, నియోజకవర్గ ఇన్ చార్జి గుడిపాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శులు గుగులోతు కృష్ణ, కళ్లెం కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు తండు సత్యనారాయణ, దారిపల్లి వీరన్న, మండల కాంగ్రెస్ నాయకులు శంకర్, సామ ఉపేందర్ రెడ్డి, పసుల అశోక్ యాదవ్,మోహన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అప్ప నాయక్ ,రవీందర్, వెంకన్న, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.