నేరేడుచర్లలో మైనర్ బాలికపై అత్యాచారం

by Kalyani |
నేరేడుచర్లలో మైనర్ బాలికపై అత్యాచారం
X

దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మైనర్ బాలిక (14)పై అత్యాచారం జరిగినట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం బాలిక తల్లి సమీప గృహంలో ఉండగా నిందితుడు ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



Next Story

Most Viewed