రాష్ట్రపతి నిలయంలో రాజాపేట కళాకారుడు

by Aamani |
రాష్ట్రపతి నిలయంలో రాజాపేట కళాకారుడు
X

దిశ,రాజాపేట: ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో రాజా పేట కు చెందిన కళాకారుడు వాన రాసి రాకేష్ కళ ప్రదర్శన చేసి తన ప్రతిభ చాటుకున్నాడు. ఐదు రోజుల పాటు ఢిల్లీ రాష్ట్రపతి నిలయంలో అమృత్ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రదర్శన ఇచ్చాడు. అభినయ సుధ కలవరది అకాడమీ నాగార్జున మాస్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగినట్లు తెలిపారు. తనతో పాటు ఎంతో మంది యువకులకు ఈ అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజాపేట ప్రజలు సందర్భంగా రాకేష్ ను అభినందించారు.



Next Story

Most Viewed