- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేల చూపులు చూస్తున్న పత్తి ధర..క్వింటా ఎంత ఉందో తెలుసా..?
by Naveena |

X
దిశ, మఠంపల్లి : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని మార్కెట్లో పత్తి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఏపీలోని ఆదోని మార్కెట్లో 15 రోజుల కిందట పత్తి ధరలు క్వింటా రూ.8,200 వరకు పలికింది. అయితే కొన్ని రోజులకే రూ.500-700 ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం క్వింటా గరిష్ఠ ధర రూ.7,677 వరకు పలుకుతోంది. తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,111 పలికింది. ఆదిలాబాద్, భైంసా మార్కెట్లలో క్వింటాల్ పత్తి ధర రూ.7521గా ఉంది.
Next Story