- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
మిషన్ భగీరథ పైప్ లీకై నీరు వృధా… పట్టించుకోని అధికారులు
by Kalyani |
![మిషన్ భగీరథ పైప్ లీకై నీరు వృధా… పట్టించుకోని అధికారులు మిషన్ భగీరథ పైప్ లీకై నీరు వృధా… పట్టించుకోని అధికారులు](https://www.dishadaily.com/h-upload/2024/05/19/336176-45.webp)
X
దిశ, పెద్ద అడిశర్లపల్లి : వేసవికాలంలో త్రాగునీరు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. పి. ఏ పల్లి మండలం అంగడిపేట పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. నీరు వృధాగా పారుతున్న సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపానపోలేదని, ఇరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని త్రాగునీటి పై అధికారులు దృష్టి పెట్టడంలో కరువయ్యారని ఆరోపిస్తున్నారు. త్రాగునీరు పై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని, పైప్ లీకేజ్ మరమ్మతులు చేపించి త్రాగునీరు అందేలా చూడాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Next Story