మాజీ సీఎంని కలిసిన పలువురు నేతలు..

by Sumithra |
మాజీ సీఎంని కలిసిన పలువురు నేతలు..
X

దిశ, రాజాపేట : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజపేట మండలం బీఆర్ఎస్ అధ్యక్షులు సట్టు తిరుమలేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజపేటలో రైతులు చేస్తున్న నిరసనను, ఎండిపోతున్న పంట వివరాలను వివరించారు. కాళేశ్వరం నీరు రాజాపేట మీదుగా ఇతర నియోజకవర్గాలకు తరలిస్తున్నారు. రాజపేట మండలంలోని చెరువు మాత్రం నింపడం లేదని వివరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో ఆరా తీసినట్లు తెలిపారు. కేసీఆర్ ని కలిసిన వారిలో ఉప్పలయ్య ఇతర నాయకులు ఉన్నారు.



Next Story

Most Viewed