- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Naveena |

X
దిశ, చింతపల్లి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉడుతల అంజయ్య( 68 )హైదరాబాదు నుంచి తిరుగండ్లపల్లి గ్రామానికి వస్తుండగా..మార్గమధ్యలో గొడుకొండ్ల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఉడుతల అంజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఉడతల అంజయ్య కొడుకు ఉడతల రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చింతపల్లి ఎస్సై బి. యాదయ్య తెలిపారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది
Next Story