మున్సిపాలిటీని అన్ని విధాలుగా తీర్చిదిద్దుకుందాం

by Naresh |   ( Updated:2024-03-15 15:56:51.0  )
మున్సిపాలిటీని అన్ని విధాలుగా తీర్చిదిద్దుకుందాం
X

దిశ, హుజూర్ నగర్: హుజూర్నగర్ మున్సిపాలిటీ అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసి ఆదర్శవంత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన రవి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని పలు వార్డులలో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మంజూరు చేసిన పనులకు కౌన్సిలర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. వార్డుల్లో మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్డు డ్రైనేజీలు నిర్మాణం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, కౌన్సిలర్ లు కొమ్ము శ్రీను, జక్కుల సాంబయ్య, ఓరుగంటి నాగేశ్వరరావు, మంగమ్మ వీరారెడ్డి, రామ్ గోపి, వరలక్ష్మి నాగరాజు, సౌజన్య ధనంజయ్, జైలు ధనమ్మ, ఫణిరాంరెడ్డి, సరిత వీరారెడ్డి, రాజు నాయక్, త్రివేణి వెంకటేష్, కోటా లక్ష్మీనరసింహారావు, విజయలక్ష్మి వెంకటేశ్వర్లు,ఉపేంద్ర సైదులు మంజుల హరిబాబు, దొంతగాని పద్మ, గాయత్రి భాస్కర్, అమర బోయిన సతీష్, గుంజ భవాని,యరగాని గురవయ్య, అమర బోయిన గంగరాజులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed