- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రమాదకరంగా మారిన హైస్కూల్ గోడలు
by Naveena |

X
దిశ ,కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 1500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్న ఈ హైస్కూల్లో బిల్డింగ్ గోడలు మాత్రం వర్షాలకు దెబ్బతిని అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం వచ్చిన అకాల వర్షానికి మొత్తం ఊసి వచ్చే విధంగా తయారయింది. రానున్న రోజుల్లో వచ్చే వర్షం కాలం నాటికి ఆ గోడలు మరికొంత ప్రమాదకరంగా మారి విద్యార్థులపై పడే అవకాశం ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ఏలాంటి ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి తాత్కాలిక పరిష్కారం అన్న చూపాలని విద్యార్థులు కోరుతున్నారు.
Next Story