- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కనుల పండువగా గోదా కల్యాణం
by Naveena |

X
దిశ,భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మండల పరిధి కనుముకుల గ్రామంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వందలాదిమంది భక్తులు అత్యంత భక్తులతో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కోట పుష్పలత మల్లారెడ్డి,మాజీ సర్పంచ్ కోట అంజిరెడ్డి, చుక్క లత శంకర్,మాజీ ఉప సర్పంచ్ పాక నరసింహ, పాక చంద్రయ్య, ఆర్ అండ్ బి డిఈ కృష్ణారెడ్డి, శోభ, శాశ్వత కళ్యాణకర్తలు బోళ్ల సత్తయ్య కళావతి, రంగ మధు, నూకల లింగస్వామి, రాజేష్,ఆలయ అర్చకులు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Next Story