యాదగిరిగుట్టలో గరికపాటి ప్రవచనాలు..ఎప్పుడంటే..?

by Naveena |
యాదగిరిగుట్టలో గరికపాటి ప్రవచనాలు..ఎప్పుడంటే..?
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మహా సహస్రవధాని, ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు ప్రవచనాలు కొనసాగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో.. గరికపాటి ప్రవచనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రవచనాలలో యాదగిరిగుట్ట ప్రజలతోపాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గరికపాటి ప్రవచనాల కార్యక్రమంలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed