- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దేవాలయాల అభివృద్ధికి కృషి
by Naveena |

X
దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి (గీతా మందిర్) ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాత గుడిపాటి నవీన్ సహకారంతో..నిర్మిస్తున్న దేవాలయ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. వారి వెంట బండారు కుశలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు.
Next Story