- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
దిశ ఎఫెక్ట్ … వడ్లు కొనడానికి స్పందించిన అధికారులు
by Kalyani |
![దిశ ఎఫెక్ట్ … వడ్లు కొనడానికి స్పందించిన అధికారులు దిశ ఎఫెక్ట్ … వడ్లు కొనడానికి స్పందించిన అధికారులు](https://www.dishadaily.com/h-upload/2024/04/12/326139-66.webp)
X
దిశ, కనగలు: నల్గొండ జిల్లా కనగల్లు మండలం జి.యడవెల్లి గ్రామంలో రైతులు చేస్తున్న ధర్నాకు దిశలో వడ్లు కొనాలి, అనే కథనానికి అధికారులు డిఆర్డిఓ పిడి ఆదేశాలతో తహసీల్దార్ పద్మ, డిపిఎం రామలింగయ్య, ఏపీఎం సంకు హరి, శుక్రవారం సాయంత్రం దిశ కథనానికి వెంటనే స్పందించారు. జి.యడవల్లి ఐకెపి కేంద్రాన్ని సందర్శించిన అధికారులు ధర్నా చేసిన రైతులను సంప్రదించి వడ్లు కాంట వేసుకోవడానికి రమ్మనగా రైతులు రాకపోగా వడ్లు బయట అమ్ముకుంటాం ఆ తర్వాత సీరియల్ వాళ్లకు వడ్లు కాంట వేయగలరు అని రైతులు తెలిపారు. రైతుల స్పందన అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది .రైతులు చేసిన ధర్నా ఉద్దేశం ఏంటని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
Next Story