- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జనసంద్రంగా చెరువుగట్టు క్షేత్రం..
by Aamani |

X
దిశ, నార్కట్ పల్లి : జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోనేరులో పుణ్య స్నానం ఆచరించి స్వామి వారి సన్నిధిలో దీపాలు వెలిగించి తమ కోరికలు తీర్చుకున్నారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యధికంగా చేపట్టారు. మూడు గుండ్ల దర్శనార్థం భక్తులు బారులు తీరారు.
Next Story