- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
by Naresh |

X
దిశ, కొండమల్లేపల్లి: దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎమ్మార్వో ఆఫీస్లో ఆర్ఐ కేశ్య తండా గ్రామానికి చెందదిన బానవత్ లచ్చు 1 ఎకరం భూమి పట్టా చేయుటకు రైతు వద్ద నుంచి రూ. 30 వేలు డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారి డీఎస్పీ శ్రీనివాస్ను సంప్రదించగా గత నాలుగు రోజుల నుంచి రెక్కీ నిర్వహించారు. ఈ రోజు దేవరకొండలోని మీనాక్షి సెంటర్ వద్ద తన కార్లో డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గతంలో ఇతడి పై ఎన్నో ఆరోపణలు ఉన్నా కూడా ఈ రోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Next Story