ఎన్నికల అధికారులపై అసహనం వ్యక్తం చేసిన చామల...

by Kalyani |
ఎన్నికల అధికారులపై అసహనం వ్యక్తం చేసిన చామల...
X

దిశ, నకిరేకల్ టౌన్ : ఈవీఎం ప్యానెల్స్ ఏర్పాట్లపై అధికారుల తీరును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. నకిరేకల్ పట్టణంలో ఎన్నికల సరళిని పరిశీలించే సమయంలో ఈవీఎం ప్యానెల్స్ ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఓటర్లు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయని అసహనం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారుల తప్పిదాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.



Next Story

Most Viewed