- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎన్నికల అధికారులపై అసహనం వ్యక్తం చేసిన చామల...
by Kalyani |

X
దిశ, నకిరేకల్ టౌన్ : ఈవీఎం ప్యానెల్స్ ఏర్పాట్లపై అధికారుల తీరును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. నకిరేకల్ పట్టణంలో ఎన్నికల సరళిని పరిశీలించే సమయంలో ఈవీఎం ప్యానెల్స్ ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఓటర్లు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయని అసహనం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారుల తప్పిదాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Next Story