- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాఠశాల బస్సుకు తప్పిన ముప్పు.. విద్యార్థులు సేఫ్..
by Sumithra |

X
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : జాజిరెడ్డిగూడెం మండలం వేల్పుచర్ల గ్రామానికి వెళ్ళే మట్టి రోడ్డు మీద ప్రయాణిస్తున్న ప్రైవేటు పాఠశాల బస్సు చెట్ల పొదల వైపు లాక్కెళ్లి, రోడ్డు పక్కన దిగబడడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద వాహనాలకే ఇలా జరిగితే, ఆటోలు, బైకుల పై ప్రయాణించాలంటే నరకప్రాయంగా మారిందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ హామీ ఇచ్చిన విధంగా వెంటనే బీటీ రోడ్డు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story