- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

X
దిశ, గుర్రంపోడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కొండాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని తేనెపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి కృష్ణయ్య (40) మతిస్థిమితం లేకుండా గ్రామాల్లో తిరుగుతుంటాడు. శుక్రవారం అర్ధరాత్రి కొండాపురం గ్రామంలో రోడ్డుపై తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో..అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి వివాహం కాలేదు. మృతుడి అన్న బొడ్డుపల్లి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story