- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ పార్టీలకు బిగ్ షాక్.. TRSలోకి 50 కుటుంబాలు
దిశ ఆత్మకూరు : దాదాపు 50 మంది కుటుంబీకులు గురువారం రోజు టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జక్కు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, వివిధ పార్టీల నుండి అదే గ్రామానికి చెందిన 50 మంది కుటుంబాలను ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అదేవిధంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లోకి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ పేదల పక్షపాతిగా పనిచేస్తూ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందుతున్నట్లుగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా ముందంజలో ఉందని వారు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్, గనగని మల్లేశం గౌడ్, ఎర్ర వెంకటరెడ్డి,మక్తల స్వామి గౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.