- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
102 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టి వేత
by Sridhar Babu |

X
దిశ, శాలిగౌరారం : 102 క్వింటాల పీడీఎస్ బియ్యంను పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సౌల్లగూడెం గ్రామ శివారులో పీడీఎస్ బియ్యంతో వెళ్తున్న డీసీఎంను శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో పట్టుకున్నారు. అనంతరం సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ జ్యోతికి సమాచారం ఇచ్చారు. అనంతరం కేసు నమోదు చేసి 102 క్వింటాల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారి జ్యోతి కి అప్పగించారు. అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story