రేవంత్ రెడ్డికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన సవాల్

by Disha Web Desk 19 |
రేవంత్ రెడ్డికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుండి వచ్చారో లేదో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ప్రమాణం చేసి చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తమ జోలికి రావొద్దొని.. మా జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డిని ఓవైసీ హెచ్చరించారు. రాష్ట్రంలోని అందరు సీఎంలతో మేం పనులు చేయించామని తెలిపారు. రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని సూచించారు.

Next Story