అన్ని ఆధారాలు సమర్పించా.. తేల్చాల్సింది ఈడీనే: గంగుల కమలాకర్

by Mahesh |
Minister Gangula Kamalakar Tests Positive for Corona
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులు రాజకీయ నేతలు, బడా వ్యాపార వేత్తలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి గంగుల కమలాకర్ సహా గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్, కరీంనగర్ లోని వారీ ఇళ్లు, ఆఫీసులలో తనిఖీలు చేపట్టి కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై స్పందించిన మంత్రి ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తా అని తెలిపారు. అలాగే తన వ్యాపారాలకు సంబంధించిన అన్ని ఆధారాలు సమర్పించానని.. దీనిపై తేల్చాల్సింది ఈడీనే అని గంగుల అన్నారు.



Next Story

Most Viewed