- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే : ఎమ్మెల్యే సాయన్న
సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే : ఎమ్మెల్యే సాయన్న
by Disha Web Desk 15 |
X
దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. మూడో వార్డులోని మడ్ ఫోర్ట్ లో ని రెండు పడక గదుల నిర్మాణాల సముదాయంలో మంగళవారం తిరుమలగిరి పరిధిలోని 25 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థికంగా సహకారమందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి తహసీల్దార్ హసీనా బేగం, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్ , పాండు యాదవ్, బోయిన్ పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Next Story