- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్.. రోడ్డు ఆక్రమణలను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు
by Sumithra |

X
దిశ, కూకట్పల్లి : దుర్గంధానికి కేరాఫ్ ధనలక్ష్మీ సెంటర్ గ్రౌండ్ పేరున దిశ పత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం గ్రౌండ్ ముందు అక్రమంగా ఏర్పాటు దుకాణాలను తొలగించారు. ధనలక్ష్మి సెంటర్ గ్రౌండ్ ప్రహరికి ఆనుకుని వరుసగా కొంత మంది దుకాణాలను ఏర్పాటు చేయించి వారి వద్ద నుంచి రోజుకు ఇంత అంటు డబ్బులు వసూలు చేసి ధనలక్ష్మి సెంటర్ గ్రౌండ్ ప్రాంగణం అంత వ్యాపార కేంద్రంగా మార్చేశారు. దిశ పత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో గ్రౌండ్ ముందు రోడ్డును ఆక్రమించుకుని ఏర్పాటు చేసిన దుకాణాలు, డబ్బాలను తొలగించారు.
Next Story