నాలాలో పడి కార్మికుడు మృతి

by Dishanational4 |
నాలాలో పడి కార్మికుడు మృతి
X

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి: బోయిన్ పల్లి చిన్నతోకట్ట నాలాలో పడి మృతి చెందిన ఘటన కంటోన్మెంట్‌లో చోటు చేసుకుంది. కాంట్రాక్టు కార్మికుడు ఎల్లేష్ ఉదయాన్నే నాలా పనులను చేస్తుండగా ఒక్కసారిగా జారిపోవడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఇదే నాలలో బాలుడు మృతి చెందిన ఘటన మరువక ముందే మళ్ళీ పునరావృతం కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్‌తో పాటు.. నాలా చుట్టూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్ని సార్లు మొరపెట్టుకున్న అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవరిస్తున్నారని స్థానికుల ఆరోపణ. ఇంకా ఎన్ని ప్రాణాలు బలి తీసుకున్నా అధికారులు, నాయకులకు చలనం వస్తుందోని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బోయిన్ పల్లి ఎస్సై యుగేందర్ సందర్శించి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.


Next Story

Most Viewed