- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఒకే దూరం..రెండు రకాల చార్జీలు.. ఆర్టీసీ సిబ్బందితో గొడవ
by Disha Web Desk 4 |
X
దిశ, పాపన్నపేట: జిల్లా కేంద్రమైన మెదక్ నుండి పాపన్నపేట వరకు ఆర్టీసీ అధికారులు రెండు రకాల చార్జీలు వసూలు చేస్తున్నారు. మెదక్ డిపో బస్సులో టికెట్ ధర రూ.25 కాగా.. నారాయణఖేడ్, జైరాబాద్ డిపో బస్సులో రూ.21 వసూలు చేస్తున్నారు. దీంతో కొంతమంది ప్రయాణికులు కండక్టర్ తో గొడవ పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఒకేరకం చార్జీలు వసూలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సులు సమయానికి రాక ఆటోలపై ప్రయాణం చేస్తూ ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు.
- Tags
- medak
- papannapeta
Next Story