- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రారంభమైన ఎంపీ నామినేషన్ల పర్వం
by Disha Web Desk 15 |
X
దిశ, సంగారెడ్డి : జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. కాగా మొదటి రోజు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరపున కాంగ్రెస్ నాయకులు ఒక సెట్ నామినేషన్ ను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి అందజేశారు. అయితే మొదటి రోజు ఒకే నామినేషన్ రాగా ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది. ఇక శుక్రవారం రోజు జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.
Next Story