షాకింగ్... మహిళను ఒడిలో కూర్చోబెట్టుకున్న మల్లారెడ్డి

by Dishafeatures2 |
షాకింగ్... మహిళను ఒడిలో కూర్చోబెట్టుకున్న మల్లారెడ్డి
X

దిశ,మేడ్చల్ టౌన్: మంత్రి మల్లారెడ్డి తీరు మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మల్లారెడ్డి వారికి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉత్సాహంలో గౌరమ్మ అనే మహిళను చంటి పిల్లలా తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఆ ఫొటో వైరల్ కావడంతో మల్లన్న స్టైలే వేరు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Next Story