- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆభరణాల కోసం మహిళపై దాడి
X
దిశ,నవాబ్ పేట/ మహబూబ్ నగర్ ప్రతినిధి: మహిళ ధరించిన ఆభరణాలను కాజేయడానికి ఓ ఆగంతకుడు మహిళ గొంతుపై కత్తితో దాడి చేశాడు.ఈ సంఘటన శనివారం నవాబుపేట మండలం,ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతంలో జరిగింది.నగలు ధరించిన ఒక మహిళను కూచూర్ గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం అడవిలోకి తీసుకువెళ్ళి ఎవరూ లేరని గ్రహించి ఆ మహిళ గొంతుపై కత్తితో దాడి చేయగా,ఆ మహిళ కేకలు వేయగా రహదారి వెంబడి వెళుతున్న వాహనదారులు గమనించి మహిళను కాపాడి అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న నవాబుపేట పోలీసులు నిందితుడు కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.జరిగిన సంఘటనపై ఎస్ఐ విక్రమ్ ను సంప్రదించగా,సంఘటనకు సంబంధించిన ఫిర్యాదు తనకు అందలేదని,ఫిర్యాదు అందిన వెంటనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Advertisement
Next Story