- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మిషన్ భగీరథ ఎయిర్ వాల్వ్ను ఢీకొని యువకుడు మృతి
by Disha Web Desk 15 |
X
దిశ,మరికల్ : మండల కేంద్రానికి చెందిన బండ్రవల్లి మహేష్ మంగళవారం మిషన్ భగీరథ ఏర్ వాల్వ్ను ఢీకొని మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే మహేష్ ప్రైవేట్ ఉద్యోగ విధులను ముగించుకొని తన స్వగృహానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నారాయణపేట రోడ్ లోని మైనార్టీ శ్మశాన వాటిక దగ్గర రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ మెగా హెయిర్ వాల్వ్ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై అశోక్ బాబు తెలిపారు.
Next Story