- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ట్రాక్టర్ కడగడానికి వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి
by Disha Web Desk 21 |
X
దిశ, జడ్చర్ల : విజయదశమి పండుగ సందర్భంగా ట్రాక్టర్ను కడగడానికి వెళ్లిన వ్యక్తి చెరువు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన బుధవారం జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు (30) తన బంధువులకు సంబంధించిన ట్రాక్టర్ను చెరువులో కడగడానికి వెళ్లాడు.
అనంతరం ఆంజనేయులు చెరువులోని నీటి గుంటలో ప్రమాదవశత్తు మునిగి మృతి చెందాడు. పండగపూట గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయాలుఅలుముకున్నాయి. ఇక మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story