- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప..
by Disha Web Desk 11 |
X
దిశ, మక్తల్: మక్తల్ మండలం పరిధి పసుపుల గ్రామం వద్ద కృష్ణా నదిలో సోమవారం మత్స్యకారులు వేసిన వలకు భారీ చేప చిక్కింది. ఉదయం నదిలో చేపల వేటకు వెళ్లిన పసుపుల గ్రామానికి చెందిన నరసింహకు ఏకంగా 30 కిలోల బొచ్చె రకం చేప వలలో చిక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో కృష్ణా నదిలో భారీ చేపలు చిక్కడం తరచుగా జరుగుతుందని తెలిపారు. 30 కిలోల బొచ్చే రకం చేపకు మార్కెట్లో మంచి ధర పలికిందని సంతోషం వ్యక్తం చేశారు.
Next Story