- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే ట్రాక్పై ఎదురెదురుగా లోకల్ రైళ్లు.. తప్పిన పెను ప్రమాదం
మలక్పేట రైల్వేస్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : మలక్పేట రైల్వేస్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి ఒకే ట్రాక్ పైకి ఎదురెదురుగా రెండు లోకల్ రైళ్లు వచ్చాయి. అప్రమత్తం అయిన లోకో పైలట్లు రైళ్లకు బ్రేకులు వెయ్యటంతో ప్రమాదం తప్పింది. అరగంటపాటు రెండు రైళ్లు అలాగే ట్రాక్పై ఉండిపోయాయి. అనంతరం అధికారులు ఓ రైలును కాచిగూడ స్టేషన్ వైపు పంపించి ట్రాక్ మార్పించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా, ఇలాంటి సంఘటన జరగలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.
Next Story






