ఖమ్మం సభకు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలిస్తాం : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

by Sridhar Babu |
ఖమ్మం సభకు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలిస్తాం : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
X

దిశ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్యర్యంలో బీఆర్​ఎస్​ ముఖ్యకార్యకర్తల సమావేశం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో పాటు రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల చైర్మన్ శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బీఆర్ఎస్ సభను జయప్రదం చేసేందుకు ప్రతి మండలం నుండి 10 వేల మందికి తగ్గకుండా కార్యకర్తలను తరలించాలన్నారు. అందుకు మండల నాయకులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు.



Next Story