- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > ఖమ్మం సభకు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలిస్తాం : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
ఖమ్మం సభకు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలిస్తాం : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
by Sridhar Babu |

X
దిశ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్యర్యంలో బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో పాటు రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల చైర్మన్ శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బీఆర్ఎస్ సభను జయప్రదం చేసేందుకు ప్రతి మండలం నుండి 10 వేల మందికి తగ్గకుండా కార్యకర్తలను తరలించాలన్నారు. అందుకు మండల నాయకులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు.
Next Story