- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం

X
దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వైపు గోదావరి నదిలో శనివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. బూర్గంపాడు మండలం సారపాక వైపు గోదావరి బ్రిడ్జి 4వ పిల్లర్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లుగా శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఎవరనే విషయం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.
Next Story