గురుకుల జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం..

by Hamsa |
గురుకుల జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం..
X

దిశ, కల్లూరు: పట్టణంలోని ఎన్ఎస్పిలో గల సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎం ఈ సి చదువుతున్న ఇద్దరు విద్యార్థినీలు అదృశ్యం అయినట్లు పట్టణ ఎస్ఐ రఘు తెలిపారు. ఈ కళాశాలలో ఇంటర్ ఎంఈసి చదువుతున్న జి. ఆశ్రిత,(17), సిహెచ్ నిషిధ,(17) ఈరోజు ఉదయం నుంచి కళాశాలలో కనిపించలేదని, వారిరివురు ఆకుపచ్చ టీషర్ట్లు, మెరూన్ కలర్ ప్యాంట్లు ధరించారని తెలిపారు. వీరి ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా కల్లూరు పోలీస్ వారికి ఈ సెల్ నెంబర్ 8712659171 ద్వారా సమాచారం అందించాలని పట్టణ ఎస్ఐ రఘు కోరారు.



Next Story

Most Viewed