- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేడు దశాబ్ది దగా పేరుతో భారీ ఆందోళనలు : ఎమ్మెల్యే వీరయ్య
by Sridhar Babu |

X
దిశ, భద్రాచలం : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా గురువారం అన్ని నియోజక వర్గ కేంద్రాలలో దశాబ్ది దగా పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య పిలుపునిచ్చారు. కేసీఆర్ దిష్టి బొమ్మకు పది తలలు ఏర్పాటు చేసి ప్రతి తలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి భారీ ప్రదర్శన నిర్వహించాలని సూచించారు. అనంతరం కలెక్టర్,ఆర్డీఓ, తహసీల్దార్ లలో ఎవరో ఒకరికి వినతి పత్రాలు సమర్పించాలని కోరారు.
Next Story