నేడు దశాబ్ది దగా పేరుతో భారీ ఆందోళనలు : ఎమ్మెల్యే వీరయ్య

by Sridhar Babu |
నేడు దశాబ్ది దగా పేరుతో భారీ ఆందోళనలు : ఎమ్మెల్యే వీరయ్య
X

దిశ, భద్రాచలం : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా గురువారం అన్ని నియోజక వర్గ కేంద్రాలలో దశాబ్ది దగా పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య పిలుపునిచ్చారు. కేసీఆర్​ దిష్టి బొమ్మకు పది తలలు ఏర్పాటు చేసి ప్రతి తలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి భారీ ప్రదర్శన నిర్వహించాలని సూచించారు. అనంతరం కలెక్టర్,ఆర్డీఓ, తహసీల్దార్ లలో ఎవరో ఒకరికి వినతి పత్రాలు సమర్పించాలని కోరారు.



Next Story