మూడు లక్షల విలువైన కలప పట్టివేత

by Sridhar Babu |
మూడు లక్షల విలువైన కలప పట్టివేత
X

దిశ, గుండాల : గుండాల మండలంలోని జగ్గు తండా గ్రామంలో కొమరారం, కాచనపల్లి అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించగా మూడు లక్షల విలువైన టేకు కలప అక్రమంగా నిల్వ ఉండటంతో వాటిని స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాచినపెల్లి రేంజ్ అధికారి దీపిక, కొమరం రేంజ్ అధికారి శ్రీనివాసరావు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed