- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి
by Sridhar Babu |

X
దిశ, భద్రాచలం : గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4500 మంది రెండో ఏఎన్ఎంలు తమ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె శిబిరాన్ని శనివారం భద్రాచలంలో సీపీఐ పట్టణ కార్యదర్శి అకొజు సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా వెలకట్టలేని సేవలను అందిస్తున్న రెండో ఏఎన్ఎం సమస్యలను రాష్ట్రవ్యాప్తంగా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే చర్చకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story