- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
సీపీజీఈటీ –2022 ఫలితాల్లో గురకుల విద్యార్థుల ప్రతిభ

దిశ, ఖమ్మం రూరల్: ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన సీపీజీఈటీ –2022 ఫలితాల్లో రూరల్మండలం కోదాడ క్రాస్రోడ్డు నందు గల తెలంగాణ సాంఘీక సంక్షేమశాఖ గురకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ఝాన్సీ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు "స్టాటిస్టిక్స్" విభాగంలో 85వ ర్యాంకును, "కెమిస్ట్రీ" విభాగంలో 90వ ర్యాంకును కైవసం చేసుకున్నన్నాని, 100 కుపైగా ర్యాంకులను వివిధ సబ్జెక్టుల్లో ఎనిమిది మంది విద్యార్థినులు ఉత్తీర్ణతను సాధించారన్నారు. 300లకు పైగా ర్యాంకులను అనేక సబ్జెక్టుల్లో అనేక మంది విద్యార్థినులు సాధించారని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ లో తమ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ బి. ఝాన్సీ రాణి, అధ్యాపక బృందం అభినందించారు.
Also Read : నేటితో దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ క్లోజ్